Type Here to Get Search Results !

జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్‌ ఇరాక్‌లో కలకలం రేపుతోంది

0
  • దీనితో ఈ ఏడాది ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతి ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.  ఈ వైరస్‌ 1979లో తొలిసారిగా వెలుగు చూసింది కూడా ఇరాక్‌లోనే.

Post a Comment

0 Comments